News
చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారు : కేసీఆర్
టీఆర్ఎస్ బలపడితే తెలంగాణ బలపడినట్లే అని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్కు పదవులు ఒక లేక్క కాదన్న ఆయన బంగారు తెలంగాణ సాధనలో డీఎస్ సేవలను వినియోగించుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణనై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశలు వదులుకోలేదని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు కేసులో నానా యాగి చేస్తున్నారని కేసీఆర్ అన్నారు.
వాళ్ల పాలన వాళ్లు చేసుకోవచ్చు కదా అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏడాది బిడ్డ అని ప్రభుత్వాన్ని తిట్టడం గొప్ప అనుకుంటే తప్పని ఆయన అన్నారు. ఉన్న నాలుగు రోజులు ...ఎంత మంచిగా పనిచేశామన్నది లెక్క అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








